Tuesday, September 17, 2024
newStone - We will update latest news around the world. newStone is leading digital news website in Telugu.
Hunt10TV TeluguLabourer finds diamond ఉన్నట్టుండి లక్షాధికారి అయిపోయిన...

newStone Latest News

newStone Latest News will fetch all latest posts in...

newStone Scripts and Projects and Tools

newStone Scripts and Projects and Tools created for teacher,...

Download School Attendance App Updated App Version

School Attendance App Updated - Download School Attendance App...

B.Ed. Degree Not A Qualification For Primary School Teacher : Supreme Court Reiterates

B.Ed. Degree Not A Qualification For Primary School Teacher...

🗣️ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్ధులకు ముఖ్య గమనిక. 📻 మీరు లేదా మీ పిల్లలచే రూపొందించ బడిన కథలు, పద్యాలు, నాటికలు, పాఠాలు, స్పోకెన్ ఇంగ్లీష్.. ఇతరాలు మా ఆన్లైన్ రేడియో లో ఉచితంగా ప్రసారం చేయబడును. దీనికి గాను మీరు రూపొందించిన ఆడియో ఫైల్ ను ఏ విధమైన బాక్ గ్రౌండ్ నాయిస్ లేకుండా మాకు 9493308090 నంబర్ కు టెలిగ్రాం యాప్ ద్వారా పంపండి. ఆడియో ఫైల్ ప్రారంభం లో మీ పేరు, ఊరు వంటి వివరాలు చెప్పి, మీరు చెప్పాలనే అంశం పేర్కొని ఆడియో ఫైల్ పంపండి. తదుపరి ప్రసారం చేసే సమయం మీకు తెలియ చేస్తాం. రేడియో ప్రసారాలను newstone.in యొక్క ప్రతి లింక్ మీద వినవచ్చును

Labourer finds diamond ఉన్నట్టుండి లక్షాధికారి అయిపోయిన దినసరి కూలీ.. ఎలాగంటే?

https://whatsapp.com/channel/0029VaAncF75q08iklatTd27 https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Table of contents

Labourer finds diamond : రెక్కాడితే గానీ డొక్కాడదు.. కూలీగా పనిచేస్తూ రోజుకి రూ.300 సంపాదిస్తుంటాడు అతడు. అటువంటి వ్యక్తి జీవితమే మారిపోయింది ఇప్పుడు. రూ.80 లక్షల విలువజేసే వజ్రం అతడికి దొరికింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆ అదృష్టవంతుడు రాజు గోండు (40) మీడియాకు వివరించి చెప్పాడు.

Labourer finds diamond

మధ్యప్రదేశ్‌లోని ప్రసిద్ధ పన్నా గనులలో ఓ వజ్రాన్ని వెలికితీశానని రాజు గోండు అన్నాడు. గత వారం గనుల వద్ద తనకు 19.22 క్యారెట్ల వజ్రం దొరికిందని తెలిపాడు. అది ప్రభుత్వ వేలంలో దాదాపు రూ.80 లక్షలు పలుకుతుంది.

మధ్యప్రదేశ్‌లోని రైతుల పొలాల్లో ట్రాక్టర్లు నడిపే పని చేసుకుంటూ జీవిస్తుంటాడు రాజు గోండు. అలాగే, ఇతర కూలీ పనులు చేస్తుండేవాడు. వారం క్రితం తన సోదరుడితో కలిసి 690 చదరపు అడుగుల ప్రభుత్వ భూమిలో బంగారం తవ్వే పనికి వెళ్లారు. అక్కడే రాజుకు మెరుస్తూ ఓ వస్తువు కనపడింది. అది వజ్రమేనని తాను భావించానని, దాన్ని తీసుకున్నానని చెప్పాడు.

తన సోదరుడు రాకేశ్ గోండుతో కలిసి రాజు గోండు వెంటనే స్థానిక పన్నా డైమండ్ ఆఫీసుకి తీసుకెళ్లాడు. ఆ వజ్రం 19.22 క్యారట్లదని, రూ.80 లక్షల విలువ ఉంటుందని అనుపమ్ సింగ్ అనే అధికారి తెలిపారు. 1961లో ఒకరికి 54.55 క్యారెట్ల వజ్రం దొరికిందని, ఆ తర్వాత 2018లో మరొకరికి 42 క్యారెట్ల వజ్రం దొరికిందని చెప్పారు. ఇప్పుడు మళ్లీ రాజు గోండుకి వజ్రం దొరికిందని అన్నారు.

Source: 10TV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

You may like this