- 2015 రివైజు స్కేలు ఆధారంగా మినిమం టైం స్కేలు
- 180 రోజుల మెటర్నిటీ లీవు
- రూ. 5 లక్షల ఎక్సుగ్రేషియా
ఏపీ లో కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగులందరికీ, అన్ని ప్రభుత్వశాఖల్లో పని చేస్తున్న వారికి 2015 సవరించిన పే స్కేళ్ల ఆధారంగా ఉత్తర్వులు ఇచ్చింది.
మినిమం టైం స్కేలు ఇవ్వాలని ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
మహిళా కాంట్రాక్టు ఉద్యోగులకు 180 రోజుల మెటర్నిటీ లీవు సౌకర్యం కల్పించింది.
ప్రమాదవశాత్తూ, ఇతరత్రా ఇబ్బందుల వల్ల మరణిస్తే రూ. 5 లక్షల పరిహారం ప్రకటించింది. సాధారణమరణం అయితే రూ.2 లక్షల పరిహారం ప్రకటిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రావత్ ఉత్తర్వులు ఇచ్చారు.
Download Orders: Click Here