హైదరాబాద్ శివారులోని నార్సింగిలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారం కేసులో మరిన్ని కీలక విషయాలు బయటకు వచ్చాయి. డ్రగ్స్ కొనుగోలు చేసి తీసుకుంటున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ తీసుకుంటున్న వారిలో...
జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లా ప్రధాన కార్యాలయానికి 30 కిలోమీటర్ల దూరంలోని దేసాలో సోమవారం సాయంత్రం 7.30 గంటలకు భారత సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదుల తూటాలకు వీర జవాన్లు...
వైద్యం కోసం కజకిస్థాన్ నుంచి భారత్కు వచ్చిన ఓ మహిళా రోగిపై ఆస్పత్రిలోనే అత్యంత దారుణానికి ఒడిగట్టాడు ఓ దుర్మార్గుడు. చికిత్స తర్వాత బెడ్పై కోలుకుంటుండగా.. మత్తు మందు ఇచ్చి అటెండర్ అత్యాచారానికి...