ఈ ఏడాది వర్షాలు సమృద్దిగా కురుస్తున్నాయి. గత నాలుగు రోజుల నుండి ఎడతెరిపి లేని వర్షం ఉమ్మడి గుంటూరు జిల్లాలో పడుతోంది. అటు క్రిష్ణా క్యాచ్ మెంట్ ఏరియాలోనూ భారీ వర్షపాతం నమోదవుతుండటంతో...
నిరుద్యోగులను మోసం చేసిన బీఆర్ఎస్ సర్కారు బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఏరు దాటాక బోడిమల్లన చందాన వ్యవహరించారని ఆరోపించారు. తక్కువ...
ఈ నెల 25న తెలంగాణ కేబినెట్ భేటీ జరుగనుంది. అసెంబ్లీ కమిటీ హాల్లో ఉదయం 9 గంటలకు కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కేబినెట్ బడ్జెట్కు ఆమోదం తెలపనుంది. మరోవైపు.. ఈ...
<!--
-->
కాలం మారుతున్న క్రమంలో మనుషులతో పాటు ప్రకృతిలోనూ అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇదే సమయంలో వింత వింత జబ్బులు, అరుదైన వ్యాధులు మనుషులను ఇబ్బంది పెడుతున్నారు. ఇక కొన్ని వ్యాధుల గురించి...